Sunday, September 23, 2012

ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌ 'లోపలి మనిషి' ...



భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశారు. 
అవసరమా?
అప్పటి హైదరాబాద్‌ స్టేట్‌లో మరాఠీ, కన్నడ, తెలుగు మూడు భాషలుండె. 
ఆ మూడింటినీ అధికార భాషలుగా గుర్తిస్తూ హైదరాబాద్‌ స్టేట్‌ను అలాగే ఉంచితే ఏమయ్యేది?
స్విట్జర్లాండ్‌లాంటి దేశానికి ఆరు అధికార భాషలున్నప్పుడు 
హైదరాబాద్‌ రాష్ట్రానికి మూడు ఉంటే తప్పేంటి?

....
అప్పటి హైదరాబాద్‌ జనరల్‌ జి.ఎన్‌.చౌదరి (బెంగాలీ వ్యక్తి). 
ఇక్కడి వారికి ఇంగ్లీష్‌ రాదని ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి మద్రాసీ, బెంగాలీ, ఉత్తర భారతీయులను వేల సంఖ్యలో తీసుకువచ్చి ఉద్యోగాలు ఇచ్చాడు. 
అది ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక కూడా కొనసాగింది. 
ఇక్కడి వాళ్లకు ఇంగ్లీష్‌ రాదు అని ఆంధ్రులను ఉద్యోగాల్లో భర్తీ చేయడం మొదలుపెట్టింది ప్రభుత్వం.

నాకు ఒక విషయం అర్థం కాలే... 
మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు తెలుగు అర్థమవుతుంది. 
తెలుగు రాయగలరు. చదవగలరు. 
అట్లాంటప్పుడు అడ్మినిస్ట్రేషన్‌ ఇంగ్లీష్‌లో ఎందుకు సాగాలి?
అంతా ఇంగ్లీష్‌లోనే సాగాలి అనుకున్నప్పుడు 
భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు ఉద్దేశం, లక్ష్యం ఏమిటి మరి ????

- ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌

...

చదవండి ఇవాళ్టి (23 సెప్టెంబర్‌ 2012) - నమస్తే తెలంగాణా - దిన పత్రికలోని జిందగీ శీర్షిక కింద (Page No.10) ప్రచురించిన ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌ లోపలి మనిషి : 'అది అత్యంత విషాదం' ను పూర్తిగా ఇక్కడ:
 ... ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌ ...

http://epaper.namasthetelangaana.com/epapermain.aspx?edcode=9&eddate=9/23/2012%2012:00:00%20AM&querypage=10




.

No comments:

Post a Comment