tag:blogger.com,1999:blog-7855161659091226427.comments2023-09-30T07:14:58.582+05:30Uyyaala - ఉయ్యాల Uyyaalahttp://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comBlogger745125tag:blogger.com,1999:blog-7855161659091226427.post-5819659119138375422023-09-29T11:12:42.934+05:302023-09-29T11:12:42.934+05:30Excellent!Excellent!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-36000365541431761752022-06-19T01:51:11.484+05:302022-06-19T01:51:11.484+05:30సర్ కుల నిర్ములన మతాలపై తెలుగు లో కొన్ని పుస్త...సర్ కుల నిర్ములన మతాలపై తెలుగు లో కొన్ని పుస్తకాలు చదివాను నాలాంటి వారికి పుస్తకాలు కొని చదవాలంటే ఆర్ధికంగా చాలా కష్టం అవుతుంది తెలుగు PDF రూపంలో మీలాంటి వారు అందించగలిగితే<br />చాలా ఉపయోగం డాక్టర్ రామ్మనోహర్ లోహియా రో్మిల్లా థాపర్ కొడవటిగంటి కుటుంబరావు వగైరా <br />Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-21235035812308244622022-03-11T04:20:14.476+05:302022-03-11T04:20:14.476+05:30ధన్యవాదాలు భోగారావు గారు. చాలా కాలం తర్వాత స్పందన ...ధన్యవాదాలు భోగారావు గారు. చాలా కాలం తర్వాత స్పందన చాలా సంతోషం. Uyyaalahttps://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-48327444031688806912022-03-10T19:30:36.878+05:302022-03-10T19:30:36.878+05:30చాలా బాగుందండీ కథ.చాలా బాగుందండీ కథ.P.V. Bhoga Raohttps://www.blogger.com/profile/12189948649058166658noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-23857764278201470212021-04-22T15:42:56.930+05:302021-04-22T15:42:56.930+05:30ChALA Bagundi ChALA Bagundi Anonymoushttps://www.blogger.com/profile/08214734481970489203noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-7916574530118554902020-11-21T20:32:03.092+05:302020-11-21T20:32:03.092+05:30నా చిన్నతనంలో అంటే సుమారు గా 45-48 సంవత్సరాల క్రిత...నా చిన్నతనంలో అంటే సుమారు గా 45-48 సంవత్సరాల క్రితం బతుకమ్మ పండుగ లో పాడుకున్న నాకు కొంచెం గుర్తు ఉన్న పాటలు ఈ విధంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.కానీ ఒక పాట నాకు గుర్తు కు రావటం లేదు.దాని సారాంశం ఏమిటంటే వివాహం అయిన ఒక అమ్మాయిని పుట్టింటి వారు పండుగకి తీసుకెళ్ళడానికి వస్తే ఆ అమ్మాయి తన కోరికలను తెలియజేస్తూ ఉంటుంది.అందులో కొన్ని పంక్తులు మాత్రమే గుర్తు ఉన్నాయి.అవి <br />వారికి ఆంబ్రా షూ కోలు నల్లద్దాల జోడు<br />పాపకు పట్టంగి కోలు పాలుతాగు గిన్నె<br />నాకు నల్ల చీర కోలు నెమలడుగుల రవిక.<br />ఈ పాట సాహిత్యం అందుబాటులో ఉంటే తెలియజేయగలరు<br /><br /><br />Anonymoushttps://www.blogger.com/profile/06166041991458258385noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-63931173821958576282020-10-20T11:19:46.053+05:302020-10-20T11:19:46.053+05:30🙏💐tq sir🙏💐tq sirAnonymoushttps://www.blogger.com/profile/08533453842120687425noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-55231555472513858012020-10-16T16:13:08.256+05:302020-10-16T16:13:08.256+05:30Janaku janakunintlo uyylalo sathya janakunitlo uyy...Janaku janakunintlo uyylalo sathya janakunitlo uyylalo song pettara Anonymoushttps://www.blogger.com/profile/11360311011922398447noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-31309764071937701912020-08-20T16:25:33.278+05:302020-08-20T16:25:33.278+05:30పొరపాటు. సవరించాను. ధన్యవాదాలండి.
పొరపాటు. సవరించాను. ధన్యవాదాలండి. <br />Uyyaalahttps://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-65427812614159547912020-08-20T07:40:25.928+05:302020-08-20T07:40:25.928+05:301973 డిసెంబర్ 10 మొదలు 1978 మార్చి 06 వరకు ముఖ్యమం...1973 డిసెంబర్ 10 మొదలు 1978 మార్చి 06 వరకు ముఖ్యమంత్రిత్వం నిర్వహించిన (16)జలగం వెంగళ రావు గారు తెలంగాణ ప్రాంతానికి కాకతీయ యూనివర్సిటీ, కోస్తా ఆంధ్ర ప్రాంతానికి నాగార్జున యూనివర్సిటీ, రాయలసీమ ప్రాంతానికి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ సాధించి తీసుకొచ్చి 1975లో ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటు చేసి 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్నీ 1972 నాటి జై ఆంధ్ర ఉద్యమాన్నీ కొంత చల్లబరిచారు.<br /><br />వెంగళ రావు గారి తర్వాత 1978 మార్చి 06 మొదలు 1980 అక్టోబర్ 11 వరకు మొదటి విడత ముఖ్యమంత్రిత్వం నిర్వహించిన (17)మర్రి చెన్నారెడ్డి గారి అధ్వర్యంలోనే 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిచింది. మర్రి చెన్నారెడ్డి గారు 1956లో ఆంధ్రా తెలంగాణా కలయికని వ్యతిరేకించారు.బాగానే ఉంది, అతనికి కలయికపట్ల వ్యతిరేకత ఉన్నందువల్ల దోషం ఏమీ లేదు.కానీ, పెద్దమనుషుల ఒప్పందంలో తనూ భాగస్వామి అయ్యారు.తన డిమాండ్లు చెప్పారు.<br /><br />తర్వాత జరిగిన చరిత్ర ప్రకారం వికారాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికై 1957–62 మధ్యన Public Accounts Committeeలో పనిచేశారు.రెండుసార్లు Estimates Committeeకి చైర్మనుగా పనిచేశారు.Andhra Pradesh Regional (Telangana) Development Committeeకి చైర్మనుగా పని చేశారు.1962లో తండూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యాక మొదట Planning, Panchayat Raj శాఖలతోనూ పిదప Finance, Commercial Taxes, Industries శాఖలతోనూ మంత్రి పదవిని అలంకరించారు.మళ్ళీ 1967ల నాడు కూడా శాసనసభకు ఎన్నికై Finance, Education, Commercial Taxes శాఖలతో మంత్రిత్వం అనుభవించారు.అప్పుడు రాష్ట్ర మంత్రిత్వం నుంచి తప్పుకుని కేంద్రంలో 1967–68 మధ్యన Steel, Mines, Metals శాఖలతో మంత్రిత్వం సంపాదించాడు. అన్నీ చేసి తీరా ఏప్రిల్ 1968న రాజీనామా చేసి వెంటనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు!<br /><br />మహా ఘనత వహించిన మర్రి చెన్నారెడ్డి గారి అధ్వర్యంలో నడిచిన తెలంగాణ ఉద్యమపు నీచత్వాన్ని తెలుసుకోవటానికి ఈ కొంచెం చరిత్ర చాలదూ!తను మంత్రిత్వం వెలగబెట్టిన కాలం నాడు జరిగిన అన్యాయం మీద తనే తిరగబడటం ఏమిటో అందులోని మోసం ఏమిటో ఇప్పటికీ తెలుసుకోలేని తెలంగాణ ప్రాంతపు మేధావుల అజ్ఞానం మీద నాకు జాలి వేస్తుంది.వాళ్ళ ఆజ్ఞానంతో ఇన్నేళ్ళూ వాళ్ళని వాళ్ళు సర్వనాశనం చేసుకున్నది చాలక వాళ్ళకన్న పదింతలు తెలివైనవాళ్ళైన ఆంధ్ర ప్రాంతపు ప్రజల్ని కూడా సర్వనాశనం చేశారు!<br /><br />దేశం మొత్తం మీద ఎలా ఎన్నికలు జరుగుతాయో తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ అలాగే జరుగుతాయి కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యుల్ని తెలంగాణ వోటర్లే ఎన్నుకుంటారు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యుల్ని ఆంధ్రా వోటర్లే ఎన్నుకుంటారు కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధి కోసం పనిచెయ్యరు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతపు అభివృద్ధి కోసం పనిచెయ్యరు కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధిని అడ్డుకోలేరు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతపు అభివృద్ధిని అడ్డుకోలేరు కదా!<br /><br />1968 నాటి చెన్నారెడ్డి గారూ 2001 నాటి కేసీయార్ గారూ ఒకేలాంటి కబుర్లు చెప్పారు, రెండుసార్లూ తెలంగాణ ప్రజలూ మేధావులూ ఒకే రకం పిచ్చితనాన్ని ప్రదర్శించారు,పైన ఆంధ్ర ప్రాంతపు నాయకుల్ని దొంగలనీ దోపిడీదార్లనీ తిడుతున్నారు.<br /><br />చెన్నారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకి జరిగిన ఘోరమైన అన్యాయాన్ని సరిదిద్దాలంటూ ఆ సమయంలో ప్రభుత్వంలోనే ఉండి అదీ అత్యంత కీలకమైన శాఖలను నిర్వహిస్తూ ఆ అన్యాయంలో భాగస్వామియైన చెన్నారెడ్డియే ఉద్యమించడం ఏమిటో, ఆనాటి డొంకతిరుగుడు బెదిరింపు తతంగాన్ని పట్టుకుని ఇవ్వాళ కొందరు తెలంగాణ ప్రజలూ మేధావులూ మాది 1968 నాటి నుంచి రగులుతున్న స్వాతంత్య్ర కాంక్ష అని బట్టలు చింపుకోవడం ఏమిటో - అస్సలు కామన్ సెన్సు కూడా ఉండదా!<br /><br />అయిదేళ్ళ ఆర్భాటం తర్వాత 1973 నాటికి అనవసరపు విభజన ఇష్టం లేని శ్రీమతి ఇందిరా గాంధీ కలగజేసుకుని ఆరు సూత్రాల ఫార్ములా ప్రకటించి రాజీ చేశాక జరిగిన లోపాయకారీ ఒప్పందం ప్రకారం మర్రి చెన్నారెడ్డి గారు మొదట ఉత్తర ప్రదేశ్ గవర్నర్ పదవినీ వెంగళ రావు గారి తర్వాత 1978 నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిత్వాన్నీ దక్కించుకున్నారు.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-42423363468905177542020-08-20T06:32:37.895+05:302020-08-20T06:32:37.895+05:30లేఖలో ఉన్న సందిగ్ధత Shri U.N.Dhebar బోరు కొట్టించి...లేఖలో ఉన్న సందిగ్ధత Shri U.N.Dhebar బోరు కొట్టించి ఎవరికీ చెప్పలేదో చెప్పినా ఎవరూ పట్టించుకోలేదో బూర్గుల రామకృష్ణా రావు గారు లేఖలో పంపుతానన్న తదుపరి సుదీర్ఘ నివేదికని పంపించారో లేదో తెలియడం లేదు గానీ లేఖ వ్రాసిన కొన్ని నెలలకే, 1955 డిశెంబర్ 03న హైదరాబాద్ శాసనసభలో ఆంధ్రతో కలయిక గురించి వోటింగు పెట్టినప్పుడు మొత్తం 174 మంది శాసనసభ్యులలో 147 మంది వోటింగులో పాల్గొన్నారు.వీరిలో 103 మంది కలయికకు అనుకూలం, 16 మంది తటస్థం, 29 మంది వ్యతిరేకం అయ్యారు.మొత్తం తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు 94 మంది - వీరిలో 36 మంది కమ్యూనిష్టులు, 40 మంది కాంగెసు వాళ్ళు, 11 మంది సొషలిష్టులు.వీళ్ళందరిలో ఆంధ్రలో తెలంగాణ విలీనానికి 59 మంది అనుకూలం 25 మంది ప్రతికూలం.ఇందులో ఆంధ్ర ప్రాంతపు నాయకుల ప్రమేయం గానీ ప్రభావం గానీ ఏమీ లేదు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పేరుతో ప్రజల్ని ఉత్తేజపరిచి నిజామును బలహీనం చేసిన కమ్యూనిష్టులకే తెలంగాణ ప్రజల్లో పలుకుబడి ఎక్కువ గనక హైదరాబాద్ శాసనసభలో వారి మాటయే నెగ్గింది!<br /><br />అయితే, బూర్గుల రామకృష్ణా రావు గారికీ ఇతర తెలంగాణ మేధావులకూ ఉన్న సందేహాలను ఆంధ్ర ప్రాంతపు నాయకులు కూడా పట్టించుకున్నారు.అన్ని ప్రాంతాల కాంగ్రెసు నాయకులు కలిసి 1956 జూలై 19న ఒక ఒప్పందానికి వచ్చారు.దీనినే పెద్దమనుషుల ఒప్పందం అన్నారు.న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు 1956 ఫిబ్రవరి 20 అని కె.వి.రంగారడ్డి గారు తన స్వీయచరిత్రలో రాశారు.తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జె.వి. నరసింగరావు ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న సంతకాలు చేశారు.ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవి:01).కనీసం ఐదేళ్ళపాటు, ప్రాంతాల వారీ రెవిన్యూ వసూళ్ళకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు పెట్టాలి.తెలంగాణ ప్రాంతం నుండి వచ్చే మిగులు ఆదాయాన్ని ఆ ప్రాంతపు అభివృద్ధికే కేటాయించాలి.02).తెలంగాణాలో విద్యాసంస్థలను అభివృద్ధి చెయ్యాలి. స్థానిక విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషనులు ఇవ్వాలి.03).సివిలు సర్వీసులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి.04).ఐదేళ్ళ పాటు పాలనా వ్యవస్థలోను, న్యాయ విభాగం లోను ఉర్దూ వినియోగం కొనసాగాలి.05).రాష్ట్ర మంత్రివర్గంలో నిష్పత్తి ప్రకారం సభ్యులు ఉండాలి. ముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ నుండి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండి, ముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయితే ఉపముఖ్యమంత్రి ఇతర ప్రాంతాల నుండి ఉండాలి.06).ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తెలంగాణా అభివృద్ధి మండలికి ఉండాలి. మండలి సభ్యులు తెలంగాణా ప్రాంతం నుండి ఎన్నికైన శాసన సభ్యులు ఉండాలి.07).తెలంగాణాలో మధ్యపాన నిషేధాన్ని తెలంగాణా శాసనసభ్యులు కోరిన విధంగా అమలు చెయ్యాలి.08).తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగాల్లో చేరేందుకు ఆ ప్రాంతంలో కనీసం 12 ఏళ్ళపాటు నివసించి ఉండాలని నిబంధన రూపొందించాలి.09).కాబినెట్ మంత్రులలో 40 శాతం తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.ఈ ఒప్పందం తరువాత తెలంగాణా నాయకులలో ఉన్న సందేహాలు తొలగి, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-74805390948322198972020-08-20T06:29:54.792+05:302020-08-20T06:29:54.792+05:30ఇక్కడ మనం పట్టించుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఉంది.వ...ఇక్కడ మనం పట్టించుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఉంది.వ్రాసిన తేదీ, సమయం తెలియడం లేదు గానీ బూర్గుల రామకృష్ణా రావు గారు అప్పటి భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షుడైన U N Dhebar గారికి "I may however, add one thing that in case Telangana is kept a separate unit there is no harm in having common aspects of the administration common" అని తెలంగాణను అంటే అప్పటి హైదరాబాదు రాష్ట్రాన్ని ఆంధ్రతో కలపకపోయినప్పటికీ కలిపితే ఒనగూరుతాయని అంటున్న ప్రయోజనాలను సాధించవచ్చనే తన సొంత అభిప్రాయాన్ని చెప్తూ ఒక ఉత్తరం వ్రాశారు.ఇందులో మళ్ళీ ఇరు వర్గాల వాదనలనూ ఎందుకు ఉటంకించారో అర్ధం కావడం లేదు నాకు.ఆయనకి కలయిక పట్ల వ్యతిరేకత ఉన్నప్పుడు తన వాదనకి సమర్ధనలను మాత్రం చెప్తే సరిపోతుంది.మరి, కలయికకు అనుకూలమైన వాదనలను కూడా ఇక్కడ ప్రస్తావించడం దేనికి?<br /><br />మొదలు పెట్టటమే తెలంగాణలో చాలామంది హైదరాబాదును యధాతధం కొనసాగించాలని బలంగా కోరుకుంటున్నారు అంటూ మొదలుపెట్టి "హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ" కలిపేశారు కాబట్టి ఒప్పుకోవలసి వస్తుందని అనేశారు. "హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ" కలపడానికి లేని విముఖత "హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాలను అప్పటికే మద్రాసు నుంచి చీలి ఏర్పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో" కలపడానికి ఎందుకు వచ్చింది? "హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ" కలిపేశాక "హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాలను అప్పటికే మద్రాసు నుంచి చీలి ఏర్పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో" మాత్రం కలపొద్దు అనడం న్యాయమేనా!<br /><br />బూర్గుల రామకృష్ణారావు గారు విశాలాంధ్ర అనేది కమ్యునిష్టుల నినాదం కాబట్టి తమ అధ్వర్యంలో జరిగిన రైతాంగ పోరాటపు విజయాన్ని రాష్ట్రమంతటికీ విస్తరింపజెయ్యడం కోసం కమ్యునిష్టులు వేసిన పాచిక అని అర్ధం చేసుకున్నారని అనిపిస్తుంది నాకు.భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన మౌలిక సూత్రమైన Cultural Integration అనేదాన్ని కూడా emotional approach మాత్రమే అని తీసి పారేస్తున్న బూర్గుల రామకృష్ణారావు గారు విలీనాన్ని వ్యతిరేకిస్తే సరిపోయేదానికి I shall now briefly summarise the pros and cons of the situation అని ఉత్తరం వ్రాయడం అనవసరం అనిపిస్తున్నది నాకు.భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన మౌలిక సూత్రమైన Cultural Integration అనేదాన్ని కూడా emotional approach మాత్రమే అని తీసి పారేస్తున్న బూర్గుల రామకృష్ణారావు గారు తెలంగాణ వారికున్న ఆంధ్రలో విలీనం పట్ల వ్యతిరేకత దగ్గిర కొచ్చేసరికి There is no agitation of a strong character in Andhra on this subject while there is a strong agitation in Telangana not to merge with Andhra అనటం చాలా దుర్మార్గం అనిపించింది నాకు.ఆంధ్ర ప్రాంతపు నాయకులు ప్రతిపాదించిన తెలుగువాళ్ళు ఒక్కటిగా ఉండటం అనేది మాత్రమే ఆయనకి “వూహల్లో బాగుండి వాస్తవంలో సాధ్యం కానిది”గానూ తెలంగాణ ప్రాంతపు నాయకులు ప్రతిపాదించిన ఉర్దూ సానుకూలతతో కూడిన మాతృభాష పట్ల వ్యతిరేకత ఏమో “బౌతిక పునాది ఉన్న శాస్త్రీయమైనది”గానూ కనపడటంలో కేవలం 175 ఏళ్ళ కింద మొదలైన తమ పరాయీకరణను ప్రేమించుకునే మితిమీరిన స్వానురాగం తప్ప ఎటువంటి ఆదర్శమూ లేదని అనిపిస్తున్నది నాకు.<br /><br />Telanganites feel that apart from being Telugus they have built up their own way of life during the last 175 years అనే భావంతో ఉన్న బూర్గుల రామకృష్ణారావు గారి మూడు నాలుగు పాయింట్లు కమ్యూనిష్టులు చేసిన రైతాంగ పోరాటానికి టార్గెట్ అయిన నిజాము పెంచి పోషించిన ఉర్దూ భాషాధిక్యత నిండిన మిశ్రమ సంస్కృతి మీద వారికి గల ప్రీతిని చూపిస్తుంది.కమ్యూనిష్టుల్నీ కమ్యూనలిస్టుల్నీ ఒకే గాటన కట్టేసి కమ్యూనిష్టులు మిగిలిన చోట్ల చేసినట్టే ఇక్కడా చేస్తున్నారు అని అర్ధం వచ్చేలా as in similar cases in other parts of India అని సెటైరు కూడా వేసి వాళ్ళే విశాలాంధ్రను కోరుకుంటున్నారనీ అదొక రాజకీయ క్రీడయే తప్ప వాళ్ళలో ప్రజల పట్ల నిజాయితీ లేదనీ తేల్చి చెప్పిన బూర్గుల రామకృష్ణా రావు గారు 175 సంవత్సరాల క్రిందట తాము వేరు దారి తీసుకోవడం గురించి గర్వించడం సహజమే కదా - ఇతరుల ఆదర్శాల్ని అసంబద్ధం, అశాస్త్రీయం అనేసి తమ పరాయీకరణను మాత్రం ఆదర్శం, ఔన్నత్యం అని చెప్పుకోవడం ఎంత విచిత్రం!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-40334098173764216752020-08-19T13:23:35.289+05:302020-08-19T13:23:35.289+05:30సెప్టెంబర్ 17న తనే కబురు చేసి తన ముందుకి రప్పించుక...సెప్టెంబర్ 17న తనే కబురు చేసి తన ముందుకి రప్పించుకున్న K.M. Munshi గారితో జరిగిన సమావేశంలో "The vultures have resigned. I don't know what to do" అని రజాకార్ల దౌష్ట్యాల నన్నిట్నీ ఖాసిం రజ్వీ మీదకి తోసేస్తూ తనలో తను గొణుక్కుని 1948 సెప్టెంబర్ 23న రేడియోలో “In November last [1947], a small group which had organized a quasi-military organization surrounded the homes of my Prime Minister, the Nawab of Chhatari, in whose wisdom I had complete confidence, and of Sir Walter Monkton, my constitutional Adviser, by duress compelled the Nawab and other trusted ministers to resign and forced the Laik Ali Ministry on me. This group headed by Kasim Razvi had no stake in the country or any record of service behind it.By methods reminiscent of Hitlerite Germany it took possession of the State, spread terror ... and rendered me completely helpless.” అని ప్రకటించడంతో తెలంగాణ ప్రాంతపు చరిత్ర ఒక గొప్ప మలుపు తీసుకుంది.<br /><br />1950 జనవరి 26న నిజాముకు ఇచ్చిన రాజ్ ప్రముఖ్ హోదా 1956 అక్టోబర్ 31 వరకు కొనసాగింది.హైద్రాబాద్ సంస్థానం స్వాధీనం కాగానే మొదట 1950 జనవరి 26న M.K.Vellodiని ముఖ్యమంత్రిగా నియమించారు.అయితే, 1952 ఎన్నికల్లో కాంగ్రెసు నెగ్గి బూర్గుల రామకృష్ణా రావు గారు ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి అయ్యారు.ఇదే 1952లో ఇతర ప్రాంతాల వారికే కీలకమైన ఉద్యోగాలు దక్కడం మీద వ్యతిరేకత పెరిగి ముల్కి ఉద్యమం ఉధృతమైంది.అయితే, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన Reorganisation of the Indian States కమిటీ 1956లో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ తెలుగు భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాలను అప్పటికే మద్రాసు నుంచి చీలి ఏర్పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలోనూ కలపాలని సూచించింది.<br /><br />తెలంగాణలోని కొందరికి నిజాము పాలనలో మ్రగ్గిన వెనుకబాటు తనం వల్ల తెలంగాణ ప్రజలు మద్రాసు రాష్ట్రపు ఆధునికత విద్య వల్ల ముందుకు చొచ్చుకుపోయే కోస్తాంధ్ర ప్రజలతో పోటీ పడి నెగ్గలేరని అనిపించింది.అందువల్ల కమిటీ ఇతరుల విషయంలో వలె గాక “One of the principal causes of opposition of Vishalandhra also seems to be the apprehension felt by the educationally backward people of Telangana that they may be swamped and exploited by the more advanced people of the coastal areas” అని చెప్పి రెండు రాష్ట్రాల ప్రజల విచక్షణకు వదిలేసింది.<br /><br />ఆనాటి తెలంగాణ సమాజం ఒక గందరగోళాన్ని ఎదుర్కొంటూ ఉన్నదనేది వాస్తవం.పోలీసు చర్య అనేది సహజంగానే వివాదాస్పదమైన పేరు.అక్కడ ఉన్నది భారత సైన్యం అయినప్పటికీ ఆ పేరు చెప్తే అంతర్జాతీయ రాజకీయాల ప్రకారం భారత దేశం నిజాము యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కోసం చేసిన యుద్ధం అవుతుంది.నిజాము కూడా ఖాసిం రజ్వీ ఒత్తిడి వల్ల రజాకార్లని స్వేచ్చగా వదిలేశాడు తప్పితే సొంతంగా అతనికి భారతదేశంతో యుద్ధం చెయ్యాలని ఉన్నట్టు తోచడం లేదు. ఇటువైపున ప్రజల్లో చాలామంది అప్పటికే నిజాము ప్రవేశపెట్టిన ఉర్దూకీ వాళ్ళ పరిపాలనా పద్ధతులకీ అలవాటు పడిపోయినట్టు కూడా తెలుస్తున్నది.పైన పోలీసు చర్యలో పాల్గొన్న ఆంధ్ర అధికారులు తెలంగాణ ప్రజలతో వ్యవహరించిన తీరు కూడా చాలా దుర్మార్గంగా ఉండటంతో వీళ్ళిద్దర్నీ కేవలం భాష పేరున కలపడం సాధ్యమా అనిపించే వాదనలు తలెత్తాయి.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-41413153966765550722020-08-19T10:07:23.853+05:302020-08-19T10:07:23.853+05:301953లో మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయేనాటికి నిజాం సం...1953లో మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయేనాటికి నిజాం సంస్థానంలో ఉన్న తెలుగు ప్రజలు 1948 September 17 నాటికే తన పరిపాలనలో ఉన్న ప్రాంతాన్ని అయితే పాకిస్తానులో కలపాలనీ లేదంటే స్వతంత్రదేశంగా ఉందాలనీ అనుకుంటున్న నిజాము పరిపాలన నుంచి విడివడి స్వతంత్ర భారతదేశంలో విలీనమై హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పరచుకుని ఉన్నారు.నిజానికి తెలంగాణ ప్రజల సంస్కృతి ఒక రకమైన అమాయకత్వం, అంతులేని బోళాతనం, మితిమీరిన తిరుగుబాటు ధోరణి కలగలిసిన సంక్లిష్టతను కలిగి ఉండటం వల్ల ఆ ప్రాంతపు రాజకీయ నాయకులు చాలామంది తెలంగాణ ప్రజల్ని తమ సొంత ప్రాభవాల కోసం ఇష్టారీతిన ఒకప్పుడు వాడుకున్నారు, ఇప్పటికీ వాడుకుంటున్నారు, ఎప్పటికీ వాడుకుంటూనే ఉంటారు.ఇతరులకి అన్యాయం చెయ్యని వారినీ తమకు అన్యాయం చేస్తే సహించలేనివారినీ రెచ్చగొట్టటం చాలా తేలిక - మరీ ముఖ్యం ఎదటివారు చెప్పే మాటలలోని నిజానిజాల్ని తరచి చూడలేని అమాయకుల్ని "ఫలానా వాళ్ళు మిమ్మల్ని అణిచేస్తున్నారు కాబట్టే మీరు వృద్ధిలోకి రాలేకపోతున్నారు!వాళ్ళని చంపేస్తేనో తన్ని తగిలేస్తేనో తప్ప మీరు బాగుపడరు - ఇది నిజం. " అని చాడీలు చెప్పి వేరేవాళ్ళ మీదకి వాళ్ళని రెచ్చగొట్టటం చాలా తేలిక!<br /><br />2014 నాటి తెలంగాణ ఉద్యమ వీరులు ఆనాటి తెలంగాణ యొక్క రెండు విలీనాలకీ భారత దేశపు ప్రభుత్వానికీ ఆంధ్ర ప్రాంతపు నాయకులకీ దురుద్దేశాలు అంటగడుతున్నారు గానీ జరిగిన చరిత్రని జరిగినట్టు చూస్తూ ఆ రెండు సన్నివేశాల్లోని తెలంగాణ నాయకులు ఆనాడు ఎలా స్పందించారు ఎలా ప్రవర్తించారు అని చూస్తే చాలు ఈనాటి తెలంగాణ నాయకులు చేస్తున్న ఆరోపణలు అబద్ధం అని తెలుస్తుంది.ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టి చెప్పాలంటే, ఈనాటి తెలంగాణ ఉద్యమ వీరులు ఆనాటి తెలంగాణ యొక్క రెండు విలీనాలకీ భారత ప్రభుత్వానికీ ఆంధ్ర ప్రాంతపు నాయకులకీ దురుద్దేశాలు అంటగట్టడం తమ వెనకటి తరం తెలంగాణ ప్రాంతపు నాయకుల్ని అవమానించడమే అవుతుంది!<br /><br />తెలంగాణ ప్రాంతం భారతదేశంలో హైదరబాదు రాష్ట్రంగా కలిసిపోవడం అనేది ప్రశాంతమైన వాతావరణంలో జరగలేదు.అటువైపునుంచి నిజాము అయితే పాకిస్తానులో కలవాలి లేకపోతే స్వతంత్రదేశం అయిపోవాలని పట్టుదల చూపిస్తున్నాడు.సైనికచర్య జరిగే సమయానికి అతను ఒక దేశానికి కావలసిన అన్ని హంగుల్నీ సమకూర్చుకుని తన రాయబారుల్ని అన్ని ముస్లిం దేశాలకీ ఐక్యరాజ్యసమితికీ పంపించి ఉన్నాడు ప్రత్యేక దేశపు గుర్తింపు తెచ్చుకోవడం కోసం.సైనిక చర్య కొంత ఆలశ్యమై అతని ప్రయత్నాలు సఫలం అయి వుంటే పరిస్థితి ఎలా వుండేది?<br /><br />నిజాము అంతకుముందునుంచి తనను పాకిస్తానులో కలవమని ఒత్తిడి పెడుతున్న ఖాసిం రజ్వీని ఇప్పుడు భారత దేశంలో కలిసిపోవాలని అనుకుంటున్న సామాన్య ప్రజల మీదకీ ప్రజల్ని అతని కబంధ హస్తాల నుంచి విముక్తం చెయ్యాలనుకుంటున్న భారత ప్రభుత్వం మీదకీ వదిలాడు!Sunderlal Committee ఆనాటి September 1948న జరిగిన సైనిక చర్య గురించి "as a very reasonable & modest estimate...the total number of deaths in the state...somewhere between 30,000 & 40,000" అని చెప్పడమూ నిజమే, కొందరు నిజాయితీపరులైన పరిశీలకులు మృతుల సంఖ్య 2,00,000 కన్న ఎక్కువే ఉండొచ్చునని అంచనాలు కట్టడమూ నిజమే - కానీ ఆనాడు భారత సైన్యం పోరాడాల్సిందీ పోరాడిందీ యూనిఫాం ఉన్న నిజాం సైన్యం ఒక్కదానితోనే కాదు, ప్రజల్లో కలిసిపోయి తిరుగుతున్న రజాకార్లతో కూడా అనేది తెలుసుకుంటే గానీ ఆ భీబత్సం నూటికి నూరు శాతం భారత ప్రభుత్వం వల్ల జరిగింది కాదని అర్ధం అవుతుంది.ఇప్పటికీ ఆనాటి విలీనాన్ని వ్యతిరేకించే వారిలో ఖాసిం రజ్వీ పెట్టిన పార్టీని పేరు మార్చి కొనసాగిస్తున్న ఒవైసీ కుటుంబం పట్ల అనుకూలత ఉన్నదనేది వాస్తవం!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-75665518433250173912020-08-12T23:33:11.028+05:302020-08-12T23:33:11.028+05:30కాళోజీ అర్ధంకావాలంటే
సాహిత్యంతో పనిలేదు.
మనిషితనం...కాళోజీ అర్ధంకావాలంటే <br />సాహిత్యంతో పనిలేదు.<br />మనిషితనం కావాలె.<br />నీలోనుంచి నువు బైటికి రావాలె.<br />కడుపునిండ మక్కంబలి దాగి<br />ఖుల్ల ఆస్మాన్ కింద చెద్దరేకోని<br />తాత,అవ్వతోని ముక్చటవెట్టాలె<br />సద్ద,జొన్న,మక్క చేన్లల్ల<br />మురుసుకుంట తిరుగాలె<br />ఇవి తెలువకుంటెమాయె<br />ఆకరికిఅమ్మ చేతి కమ్మటి <br />సద్దన్నమ్ముద్దన్నా<br />రుశిజూసుండాలె<br />నాది అనేది పరిచయముండాలె<br />అప్పుడు కాళోజీముచ్చటెత్తాలె<br />కమ్మటి నవ్వు మొకమంత పర్సుకోదూ<br /><br />ప్రాంతీయ అస్తిత్వంకొరకు <br />కొట్లాటేందో అర్ధంకాదూ?<br />కాళోజీ కాళ్ళు మొక్కబుద్ది కాదూ?<br />సుభాషిణి.ఎన్.<br />అసిస్టెంట్ ప్రొఫెసర్Anonymoushttps://www.blogger.com/profile/12298046321417614478noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-70484020911819324032020-08-12T23:30:06.467+05:302020-08-12T23:30:06.467+05:30కాళోజీ అర్ధంకావాలంటే
సాహిత్యంతో పనిలేదు.
మనిషితనం...కాళోజీ అర్ధంకావాలంటే <br />సాహిత్యంతో పనిలేదు.<br />మనిషితనం కావాలె.<br />నీలోనుంచి నువు బైటికి రావాలె.<br />కడుపునిండ మక్కంబలి దాగి<br />ఖుల్ల ఆస్మాన్ కింద చెద్దరేకోని<br />తాత,అవ్వతోని ముక్చటవెట్టాలె<br />సద్ద,జొన్న,మక్క చేన్లల్ల<br />మురుసుకుంట తిరుగాలె<br />ఇవి తెలువకుంటెమాయె<br />ఆకరికిఅమ్మ చేతి కమ్మటి <br />సద్దన్నమ్ముద్దన్నా<br />రుశిజూసుండాలె<br />నాది అనేది పరిచయముండాలె<br />అప్పుడు కాళోజీముచ్చటెత్తాలె<br />కమ్మటి నవ్వు మొకమంత పర్సుకోదూ<br /><br />ప్రాంతీయ అస్తిత్వంకొరకు <br />కొట్లాటేందో అర్ధంకాదూ?<br />కాళోజీ కాళ్ళు మొక్కబుద్ది కాదూ?.Anonymoushttps://www.blogger.com/profile/12298046321417614478noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-19874880018749054292020-08-06T12:45:01.426+05:302020-08-06T12:45:01.426+05:30మూలం లోని ద్రౌపది అన్ని సరియైన పదం తమ అనువాదంలో ద్...మూలం లోని ద్రౌపది అన్ని సరియైన పదం తమ అనువాదంలో ద్రౌపతి అన్ని భ్రష్టరూపానికి ఎలా వచ్చిందో దయచేసి చెప్పగలరా?శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-45712365857523082622020-05-13T17:04:30.157+05:302020-05-13T17:04:30.157+05:30AP లో దళిత మహాసభ, తమిళ నాడు లో దళిత్ పాంథర్స్,దళిత...AP లో దళిత మహాసభ, తమిళ నాడు లో దళిత్ పాంథర్స్,దళిత్ టైగర్స్ రాజ్యాధికారం దిశగా పయనించే సమయంలో మందా వర్గీకరణ, దండోరా పేరుతో ఉద్యమాన్ని విచ్చిన్నం చేయడం... చరిత్ర లో మరువలేని తప్పిదం గా మిగిలిపోయింది.. జైభీమ్ PEDDIRAJU K CHhttps://www.blogger.com/profile/12520917646438063760noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-82858995487506161342020-03-24T10:32:35.845+05:302020-03-24T10:32:35.845+05:30అవునవును, ధెర్మప్రభువులు చుండూరులో పునరంకితం కొన్...అవునవును, ధెర్మప్రభువులు చుండూరులో పునరంకితం కొన్నిఏళ్లకే అయ్యారుగా.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-10307667635951282682020-03-22T21:33:59.582+05:302020-03-22T21:33:59.582+05:30కులగజ్జి దురహంకార పెత్తనదారీ కసాయి మూకలు అధికార మద...కులగజ్జి దురహంకార పెత్తనదారీ కసాయి మూకలు అధికార మదంతో చేసిన పాశవిక దాడులలో బలయిన కారంచేడు దళితవీరులకు వందనాలు. అమరువీరుల నెత్తుటితో తడిసిన రుధిర క్షేత్రం సాక్షిగా జరిపిన కారంచేడు పోరాటం దేశానికే ఆదర్శం. ఇంకోసారి ఇటువంటి అఘాయిత్యాలు భారతావనిలో జరగకూడదని అందరరమూ పునరంకితం కావాలి.<br /><br />జై భీం, జై హింద్.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-26044042345008306632020-03-14T12:14:51.368+05:302020-03-14T12:14:51.368+05:30ఈ ఇంటర్యూ చదివీన తర్వాత ఇప్పటికీ జె.వి.పవార్ లాంటి...ఈ ఇంటర్యూ చదివీన తర్వాత ఇప్పటికీ జె.వి.పవార్ లాంటి వ్యక్తులున్నారంటే ఆశ్చర్యమే. ఆయనొక సమాంతర సంవేదనగా నడుస్తున్న దళితోద్యమానికి తీపి గుర్తుగా ఈ రోజు ఆయన్ను కలవడం కోసం తహతహలాడుతున్న క్షణాలు ఎలా గుర్తుంచుకుంటానో కదా అన్పిస్తుంది. జైభీమ్ సియ్యార్కే.కhttps://www.blogger.com/profile/08668986753855098080noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-67056885177721081512020-03-12T09:32:47.116+05:302020-03-12T09:32:47.116+05:30GoodGoodAnonymoushttps://www.blogger.com/profile/11696669883547053887noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-4420645679388154402020-01-07T10:32:18.733+05:302020-01-07T10:32:18.733+05:30@Zilebi:
These children will get Indian citizensh...@Zilebi:<br /><br />These children will get Indian citizenship by applying for it under applicable due process.<br /><br />Children born in India get automatic citizenship by birth unless they explicitly renounce it. This is like an "opt out scheme" unlike the "opt in" method explained in the first para.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-35601864087321935222020-01-07T06:21:26.890+05:302020-01-07T06:21:26.890+05:30
What will happen to child of Indian parents born...<br /><br />What will happen to child of Indian parents born in Germany :) <br /><br />जै गोट्टि मुक्कलगुनो :)<br /><br /><br />जिलेबीZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-46529131333249131312020-01-06T21:37:39.235+05:302020-01-06T21:37:39.235+05:30Thanks Jai garu.Thanks Jai garu.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com